
ప్రభుత్వాన్ని కదిలించిన ఈఎన్ఎస్ కథనాలు…బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్ధులకు ఐదేళ్ల తరువాత అందిన స్కాలర్ షిప్…వైఎస్సార్సీపీ తోడు నిలిచిందంటూ ఆనందం
(విశాఖపట్నం,బాసర, ఈఎన్ఎస్) దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఏర్పాటు చేసిన బాసర ట్రిపుల్ ఐటీలో మొదటి బ్యాచ్ విద్యార్ధులకు స్కాలర్ షిప్ లు ఇవ్వకుండా తాత్సారం చేసిన టీడీపీ ప్రభుత్వం ఎట్టకేలకు విద్యార్ధులకు స్కాలర్ […]